Sunday 2 June 2013

ఇక వీరు టిఆర్ఎస్ నాయకులు

ఇంతకాలంగా కాంగ్రెస్ నాయకులుగా ఉన్న సీనియర్ నేతలు కేశవరావు,మందా జగన్నాధం, వివేక్ లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అయ్యారు.నిజాం కాలేజీ మైదానంలో జరిగిన ఒక సభలో వారికి టిఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి కెసిఆర్ ఆహ్వానించారు.ఈ ముగ్గురుతో పాటు మాజీ మంత్రి వినోద్,టిడిపి నేతలు మాణిక్ రెడ్డి,మర్రి జనార్ధనరెడ్డిలు కూడా టిఆర్ఎస్ లే చేరారు. ఎమ్.పి విజయశాంతి, హరీష్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

0 comments:

Post a Comment