హైదరాబాద్: రాజకీయబాసుల కనుసన్నల్లో నడుస్తున్న సీబీఐని తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్రావు డిమాండ్ చేశారు. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై అవినీతి ఆరోపణలు సంధించి వారిపై చర్యలు తీసుకొనేందుకు, ఇష్టానుసారంగా దర్యాప్తు చేయడానికి కేంద్రం సీబీఐని పావులా వాడుకుంటుందని ధ్వజమెత్తారు.
0 comments:
Post a Comment