Monday 3 June 2013

YS షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 169వ రోజు మంగళవారం 13 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. కొవ్వూరు మండలం దొమ్మేరు నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కొవ్వూరు పట్టణానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. సాయంత్రం కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని తెలిపారు.

పర్యటించే ప్రాంతాలు :
కొవ్వూరు పట్టణంలోని మెరక వీధి, బస్టాండ్ సెంటర్, విజయ విహార్ సెంటర్, సీతారామరాజు చౌక్, ఆంధ్రా షుగర్స్, రోడ్డు కం రైలు బ్రిడ్జి, రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్, మెయిన్ రోడ్డు,apsara theater center

0 comments:

Post a Comment