Tuesday 30 April 2013

సికింద్రాబాద్ లో రేపు వైఎస్ విజయమ్మ రచ్చబండ

సికింద్రాబాద్: ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రేపు సికింద్రాబాద్ లో రచ్చబండ నిర్వహించనున్నారు. అడ్డగుట్ట కమ్యూనిటీ హాల్ లో ఉదయం 11 గంటలకు రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. మురికివాడల్లోని ప్రజలతో ఆమె సమావేశమవుతారు. 

0 comments:

Post a Comment