Tuesday 30 April 2013

ముచ్చర్లలో జెండా ఆవిష్కరించిన YSషర్మిల

ఖమ్మం : మహానేత వైఎస్సార్ తనయ షర్మిల ఖమ్మం జిల్లాలో బుధవారం పాదయాత్రను పునప్రారంభించారు. ముచ్చర్ల నుంచి ఆమె తన పాదయాత్రను మొదలుపెట్టారు. మేడే సందర్భంగా షర్మిల ముచ్చర్లలో జెండాను ఆవిష్కరించారు. 135వ రోజు మరో ప్రజాప్రస్థానం యాత్ర అడవిమద్దలపల్లి, లాలయ్య తండా, మర్సగుంట, శ్రీరామపురం తండా, తిమ్మారావుపేట, రాజలింగాల గ్రామాల్లో కొనసాగనుంది.

0 comments:

Post a Comment