Tuesday 30 April 2013

రేపట్నుంచి YSషర్మిల పాదయాత్ర పునఃప్రారంభం

ముచ్చెర్ల: ఖమ్మం జిల్లాలో బుధవారం నుంచి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభమవుతుందని వైఎస్‌ఆర్ సీపీ నేత తలశిల రఘురాం తెలిపారు. మేడే సందర్భంగా రేపు ఉదయం 8:30 గంటలకు ముచ్చర్లలో షర్మిల జెండాను ఆవిష్కరిస్తారని రఘురాం తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారని వెల్లడించారు. కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు షర్మిల రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. 

0 comments:

Post a Comment