బాన్సువాడ: తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే మహానాడులో తీర్మానం చేయాలని చంద్రబాబు నాయుడికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణపై టీడీపీది నాటకమేనని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తున్నందుకే చంద్రబాబు పాదయాత్ర చేశారని అన్నారు. ఓట్ల కోసం వచ్చే గుంటనక్క వేషాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యోగులు 42 రోజులు సకలజనుల సమ్మె చేసినా కేంద్ర సర్కారు స్పందించలేదని వాపోయారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ టీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు.
0 comments:
Post a Comment