Sunday 12 May 2013

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా


ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 147వ రోజు సోమవారం 13.3 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. చింతలపూడి మండలం రాఘవాపురం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర సమ్మిరివారిగూడెం చేరుతుందని పేర్కొన్నారు. 

పర్యటించే ప్రాంతాలు
రాఘవాపురం, డీఎన్ రావుపేట, పోతునూరు, మల్లయ్యగూడెం, ఆముదాలచలక, సమ్మిరివారిగూడెం 

0 comments:

Post a Comment