Friday 3 May 2013

వైఎస్ఆర్సీపీలోకి నేతల వలసలు సహజమే: ఎంపీ సబ్బంహరి

విశాఖ: వైఎస్ఆర్సీపీలోకి నేతల వలసలు సహజమేనని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యానించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్‌లోకి అలా వచ్చినవాడేనని సబ్బంహరి చురకలంటించారు. నేతల చేరికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని సబ్బంహరి అన్నారు. తెలుగుదేశం పార్టీకి దాడి రాజీనామా చేయడంపై ఎంపీ సబ్బంహరి స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. 

0 comments:

Post a Comment