Friday 3 May 2013

'YSజగన్ కు మంచి జరగాలని కోరుకున్నా'

తిరుమల: రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ కు మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ వైఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని అన్నారు. జగన్ పై ఎవరెన్ని కుట్రలు చేఇస భగ్నం అవుతాయని అమర్ నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు

0 comments:

Post a Comment