Thursday 9 May 2013

అవును పంజరంలోని చిలుకే: సీబీఐ డైరెక్టర్

న్యూఢిల్లీ : సీబీఐ పంజరంలోని చిలుకేనని స్వయంగా సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హానే అంగీకరించారు. సుప్రీంకోర్టు చెప్పిన మాటలన్ని వాస్తవమేనని ఆయన గురువారమిక్కడ అన్నారు. బొగ్గు కుంభకోణం కేసులో స్వతంత్రంగా వ్యవహరించాల్సింది పోయి, పంజరంలోని చిలుక మాదిరిగా తన యజమాని (కేంద్రం) పలుకులనే వల్లిస్తోందంటూ సీబీఐ తీరును సుప్రీంకోర్టు తూర్పారబట్టిన విషయం తెలిసిందే. 

0 comments:

Post a Comment