Saturday 25 May 2013

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 160వ రోజు ఆదివారం 14.8 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ప్రారంభమయ్యే పాదయాత్ర వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామానికి చేరుతుందని పేర్కొన్నారు.

పర్యటించే ప్రాంతాలు :
గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, నందమూరుగరువు,
వీరవాసరం, బొబ్బనపల్లి, మత్స్యపురి

0 comments:

Post a Comment