Monday 6 May 2013

జగన్ నిర్ణయానికే కట్టుబడి ఉంటా: కొణతాల రామకృష్ణ

విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాడి వీరభద్రరావు చేరికపై పరిస్థితులను ములాఖత్ లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించినట్లు కొణతాల రామకృష్ణ తెలిపారు. జగన్ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

0 comments:

Post a Comment