Wednesday 22 May 2013

YS జగన్ అరెస్టుకు ఏడాది-ధర్నాలు


వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఆ పార్టీ వివిద కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఈనెల 27 సాయంత్రం నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజా నుంచి 10వేల మందితో కొవ్వుత్తుల ర్యాలీ ఏర్పాటు చేస్తున్నామని ఆ పార్టీ అదికార ప్రతినిది జనక్‌ప్రసాద్‌ తెలిపారు. 28న ఇందిరాపార్క్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ ఆధ్వర్యంలో ధర్నా చేస్తారని ఆయన చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది.

0 comments:

Post a Comment