ఆలూమూరు: జగన్ జైలు నుంచి విడుదల కావాలంటూ తూర్పు గోదావరి జిల్లా ఆలుమూరు మండలం జొన్నాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ విడుదల కోసం జగ్గిరెడ్డి చేపట్టిన యాత్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ నాయకులు సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్, సీబీఐలు కుమ్మక్కై జగన్ ను జైల్లో పెట్టారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపించారు.
0 comments:
Post a Comment