Friday 17 May 2013

బొత్స సత్యనారాయణను మార్చనట్లేనా!

పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను మార్చనట్లేనా! పిసిసి కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.తొమ్మిది మంది ప్రధానకార్యదర్శులు, ఐదుగురు ఉపాధ్యక్షులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి బొత్సకు అనుమతి ఇచ్చారని అంటున్నారు. ఒక వైపు మంత్రుల వ్యవహారంలో అధిష్టానం సీరియస్ గానే ఉన్నా ముఖ్యమంత్రి వారిని తొలగించడానికి సిద్దంగా లేరన్నది ఒక కదనం, బొత్సను మార్చుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయినా అదేమీ లేదని ఇప్పటికైతే అర్ధం అవుతుంది.

0 comments:

Post a Comment