Saturday 4 May 2013

టీఆర్ఎస్ నేత అమృతం పటేల్ హత్య

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం ఘనపురంలో టీఆర్ఎస్ నేత అమృతం పటేల్ హత్యకు గురయ్యారు. రాజకీయ కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 

0 comments:

Post a Comment