Wednesday 8 May 2013

కాంగ్రెస్‌ది ధృతరాష్ట పాలన: భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: కిరణ్ సర్కార్ పథకాలేవీ ప్రజలకు మేలు చేసేవికావని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. అవి ప్రకటనల కోసం ప్రవేశపెట్టిన పథకాలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. మహానేత వైఎస్‌ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ధృతరాష్ట పాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాజన్న రాజ్యం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. 

0 comments:

Post a Comment