వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ముఖ్యనేతలు కొండా మురళీ దంపతులకు అనుయాయులుగా ఉన్న నలుగురు జిల్లా నేతలపై పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దీం.రాధ, మసూద్, మోమన్ రావు తదితరులు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. వీరు కార్మిక, ఎస్.సి.సెల్, వాణిజ్య,మహిళ విబాగాలకు చెందిన నేతలుగా ఉన్నారు. వీరిని సస్పెండ్ చేయడం ద్వారా పార్టీ స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నట్లుగా అనుకోవాలి.
0 comments:
Post a Comment