Wednesday 8 May 2013

YS జగన్ బెయిల్ కోసం సర్వమత ప్రార్ధనలు

మహేశ్వరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావాలంటూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ఆర్ సీపీ నేత దీపాభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్వమత ప్రార్థన కార్యక్రమంలో భారీ ఎత్తున్న అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు హాజరయ్యారు.

0 comments:

Post a Comment