Wednesday 8 May 2013

వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థ సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆలోపు దర్యాప్తు పూర్తి కాకుంటే బెయిల్ కోసం పిటిషనర్ ట్రయిల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. బెయిల్ కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సోమవారం సుదీర్ఘ వాదనలు జరిగిన విషయం తెలిసిందే. 

0 comments:

Post a Comment