Friday 31 May 2013

బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మాజీమంత్రి మోపిదేవి

హైదరాబాద్ :వాన్‌పిక్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ శుక్రవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. 

0 comments:

Post a Comment