Friday 31 May 2013

'YSజగన్‌ను అణగదొక్కడానికే సీబీఐని ఉసిగొల్పారు'

న్యూఢిల్లీ : శక్తిమంతమైన ప్రజానాయకుడు జగన్‌ను అణగదొక్కడానికే సిబిఐని కాంగ్రెస్‌ ఉపయోగించుకుంటోందని శిరోమణి అకాళీదళ్‌ నేత, మాజీ ప్రధాని కుమారుడు నరేష్‌ గుజ్రాల్‌ అంటున్నారు. సిబిఐని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన దుయ్యబట్టారు. 

తమను కాదని జగన్‌ కొత్త పార్టీ పెట్టుకున్నందుకే జగన్ పై కాంగ్రెస్‌ పార్టీ సిబిఐని ఉసిగొల్పిందని బిజెపి సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా అభిప్రాయపడ్డారు. సిబిఐని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. 

0 comments:

Post a Comment