Friday 31 May 2013

'YSజగన్ పై విమర్శలు చేస్తూ పైశాచికానందం'

కడప(వైఎస్ఆర్ జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకుని సంయమనంతో మాట్లాడాలని సలహా ఇచ్చారు. 

0 comments:

Post a Comment