Tuesday 14 May 2013

కళంకిత మంత్రులను తొలగించాలి: మాజీ మంత్రి శంకర్రావు

హైదరాబాద్: కేంద్రంలో మాదిరే రాష్ట్రంలోనూ అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. కళంకిత మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో సీఎం హస్తం ఉందని, ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసువేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మంత్రుల అవినీతితో కాంగ్రెస్‌ శ్రేణులు నీరుగారిపోతున్నాయని అన్నారు.

0 comments:

Post a Comment