Tuesday 14 May 2013

YSజగన్ ను కలిసిన కొండా దంపతులు

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొండా మురళీ, సురేఖ దంపతులు ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని కలిశారు. చంచల్ గూడ జైలులో ములాఖత్ సమయంలో వారు జగన్ ను కలిశారు. 

0 comments:

Post a Comment