వరంగల్: వచ్చేనెల 3 తేదిన బీజేపీలో చేరుతానని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ నగారా సమితిని బీజేపీలో విలీనం చేస్తానని ఓ ప్రశ్నకు నాగం సమాధానమిచ్చారు. మహబూబ్నగర్ లోకసభ స్థానం బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేస్తానని నాగం తెలిపారు.
0 comments:
Post a Comment