Thursday 23 May 2013

కొత్త కార్పోరేషన్ల పై ఊహాగానాలు

కొత్త కార్పోరేషన్లకు చైర్మన్ల నియామకాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహిళా కమిషన్ చైర్మన్ గా శ్రీకాకుళం నకు చెందిన సీనియర్ నేత త్రిపురాన వెంకటరత్నం , ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నిజామాబాద్ కి చెందిన గంగాధర్ పేరు వినిపిస్తున్నాయి . ఇవే నిజమైతే పార్టీలో మాజీ పీసీసీ ఛీప్ డీ.ఎస్ కు పలుకుబడి పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గంగాధర్ డీ.ఎస్ కు అనుచరుడుగా ఉండంటం, అలాగే త్రిపురాన కూడా డీ.ఎస్ సిఫార్సు చేసినవారు కావడం విశేషం. దీంతో డీ.ఎస్ కు మళ్ళీ గిరాకీ పెరిగిందని చెప్పక తప్పదు. 

0 comments:

Post a Comment