Monday 13 May 2013

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా


ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 148వ రోజు మంగళవారం 11.8 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. చింతలపూడి మండలం పాత చింతలపూడి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కృష్ణానగర్ చేరుతుందని పేర్కొన్నారు. 

పర్యటించే ప్రాంతాలు
పాత చింతలపూడి, చింతలపూడి, తీగలవంచ, కృష్ణానగర్

0 comments:

Post a Comment