Tuesday 7 May 2013

కర్ణాటకలో కాంగ్రెస్ తొలి విజయం

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. పుత్తూరులో కాంగ్రెస్ అభ్యర్థి శకుంతాల శెట్టి విజయం సాధించారు. కాగా శకుంతలా శెట్టి చేతిలో మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ పరాజయం పాలయ్యారు. దీంతో కర్ణాటకలో బీజేపీకి తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఉడిపిలో ప్రమోద్ మద్వరాజ్ (కాంగ్రెస్) గెలుపొందారు. కాంగ్రెస్ 107 స్థానాల్లో ముందంజలో ఉంది. 

0 comments:

Post a Comment