Tuesday 7 May 2013

వైఎస్‌ఆర్ సీపీ జెండాను ఆవిష్కరించిన YS షర్మిల

ఖమ్మం: వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం సాయంత్రం తిప్పనపల్లి చేరుకుంది. ఆమెకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. తిప్పనపల్లిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను షర్మిల ఆవిష్కరించారు. 

0 comments:

Post a Comment