Wednesday 15 May 2013

YSజగన్ కు పీటీవారెంట్‌ జారీ చేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్ : దాల్మియా సిమెంట్ కంపెనీకి సంబంధించి ఐదో ఛార్జి షీటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు గురువారం పీటీ వారెంట్ జారీ చేసింది. జూన్ 7వ తేదీన ఆయన్ని కోర్టుకు హాజరు పరచాలని న్యాయస్థానం చంచల్ గూడ జైలు అధికారులను ఆదేశించింది. కాగా ఇప్పటికే జూన్ 7న కోర్టుకు హాజరు కావాలంటూ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే. 

0 comments:

Post a Comment