Sunday 5 May 2013

'సీఎం కిరణ్ కుర్చీ కాపాడుకోవడానికే సరిపోతోంది'

అనంతపురం: సీఎం కిరణ్‌ తన కుర్చీ కాపాడుకునేందుకే సమయం సరిపోతుందని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కిరణ్ పాలనపై దృష్టి పెట్టడం లేదని.. అందుకే రాష్ట్రంలో అనేక సమస్యలు తలెత్తాయన్నారు. కిరణ్ పాలనలో ప్రజలు, రైతులు, కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. 

0 comments:

Post a Comment