Tuesday 21 May 2013

రఘునందన్ సంచలన ఆరోపణ

టిఆర్ఎస్ నుంచి సస్పెండైన నేత రఘునందనరావు మరో సంచలన ఆరోపణ చేశారు.జగన్ కేసులో నిందితుడుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి టిఆర్ఎస్ నేతలు పది కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు.దీనికి సంబందించిన ఆదారాలు సిబిఐకి ఇచ్చినట్లు ఆయన మీడియాకు చెప్పడం విశేషం.అలాగే ఎమ్.ఆర్.కేసులో ఉన్న కోనేరు ప్రసాద్, తుమ్మల రంగారావులతో కెసిఆర్,హరీష్ రావు లావాదేవీలు నడిపారని ఆయన ఆరోపించారు.

0 comments:

Post a Comment