బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధ రామయ్య పేరును ఎకె ఆంథోని అధికారికంగా ప్రకటించారు. అధిష్టానం ప్రతినిధులు ఆంటోనీ, అంబికా సోనీ ఇక్కడకు వచ్చి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తరువాత సిద్ధ రామయ్య పేరును ఆంథోని ప్రకటించారు. ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహిస్తారు.
0 comments:
Post a Comment