Friday 10 May 2013

కడియం శ్రీహరి కోవర్టు: మోత్కుపల్లి

హైదరాబాద్ : కడియం శ్రీహరి రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహలు తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీలో కడియం ఓ కోవర్టుగా పనిచేశారని ఆయన ఆరోపించారు. కడియం మానసికంగా ఎప్పుడో టీఆర్ఎస్ లో చేరిపోయారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరి రాజీనామాతో పార్టీకి పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదని ఆయన అన్నారు.

0 comments:

Post a Comment