Friday 10 May 2013

YS షర్మిలను కలిసిన జలగం వెంకట్రావు

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఉన్న షర్మిలను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కలుసుకున్నారు. సత్తుపల్లి మండలం మందాలపాడులో ఆయన పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.

0 comments:

Post a Comment