Monday 20 May 2013

వికలాంగులను మోసం చేసిన చిరంజీవి

హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి వికలాంగులను మోసం చేశారని వికలాంగుల హక్కుల వేదిక ఆరోపించింది. ఒక వికలాంగుడి చేత పార్టీ జెండా ఆవిష్కరించుకున్న చిరంజీవి వారి సంక్షేమానికి ఏమీ చేయలేదని పేర్కొంది. అటువంటి చిరంజీవిని బర్తరఫ్ చేయాలని వేదిక డిమాండ్ చేసింది. 

0 comments:

Post a Comment