Monday 20 May 2013

రాజీనామాలు ఇచ్చిన ధర్మాన, సబిత

హైదరాబాద్: తమ రాజీనామాలపై కొనసాగుతున్న హైడ్రామాకు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి తెర దించారు. తమ రాజీనామాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఇరువురు మంత్రులు సీఎంను కలిసి రాజీనామా లేఖలు ఇచ్చారు.

0 comments:

Post a Comment