Monday 20 May 2013

నరేంద్ర మోడీ పై పవార్ విమర్శలు

థానే: విద్యార్థిని ఇష్రత్ జహాన్ హత్య కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై ఎన్పీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. అమాయక జహాన్ పై తీవ్రవాది ముద్ర వేసి ఆమెను గుజరాత్ పోలీసులు చంపేశాయని ఆరోపించారు. తమ పోలీసులేదో ఘనత సాధించినట్టు మోదీ ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించుకున్నారని పవార్ అన్నారు.

0 comments:

Post a Comment