Monday 20 May 2013

సబితను బలిచేయటం తగదు: దానం నాగేందర్

హైదరాబాద్ : మంత్రివర్గం సమష్టి నిర్ణయాలకు సబితా ఇంద్రారెడ్డిని బలి చేయడం తగదని కార్మిక శాఖ మంత్రి మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన సబితకు సంఘాభావం ప్రకటించారు. సంతకం పెట్టడమే తప్పయితే 26 జీవోలు జారీ చేసిన మంత్రుల అందరితోనూ రాజీనామాలు చేయించాల్సి వస్తుందని దానం అన్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలవాలంటే సబిత నాయకత్వం అవసరమన్నారు. 

0 comments:

Post a Comment