
జయంతి (కృష్ణా జిల్లా), 17 ఏప్రిల్ 2013: జగనన్నను మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలని కాంగ్రెస్, టిడిపి నాయకులు కొత్త కుట్ర చేస్తున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. వీళ్ళ తెలివితేటలు చూసి ఆశ్చర్యపోవాలో, అసహ్యించుకోవాలో అర్థం కావడం లేదన్నారు. మహానేత వైయస్ కుటుంబాన్ని వెలివేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆవేద వ్యక్తంచేశారు. మరో ప్రజాప్రస్థానం 123వ రోజు బుధవారంనాడు శ్రీమతి షర్మిల కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలోని జయంతిలో...