Saturday, 25 May 2013

జనం గుండెల్లో YSజగన్

* ఆయనలో తమ నాయకుణ్ని చూసుకుంటున్న ప్రజలు * మాటపై నిలిచి తండ్రి వైఎస్‌ను తలపించిన తనయుడు అన్నింటా విఫలమవుతూ వస్తున్న అధికార పార్టీ. అన్ని విలువలకూ పాతరేసి మరీ దానితో అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్షం. ఫలితంగా రాష్ట్రాన్ని ఆవరించిన రాజకీయ శూన్యం. దాన్ని భర్తీ చేసేందుకు మహా ప్రభంజనంలా దూసుకొచ్చారు జగన్. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తిరుగులేని శక్తిగా, ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదిగారు. అందుకోసం నిత్యం ఏటికి ఎదురీదారు. అనునిత్యం పోరాటాలు చేశారు. ఇంత స్వల్పకాలంలో...

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేడు సాగేదిలా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 160వ రోజు ఆదివారం 14.8 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ప్రారంభమయ్యే పాదయాత్ర వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామానికి చేరుతుందని పేర్కొన్నారు. పర్యటించే ప్రాంతాలు : గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, నందమూరుగరువు, వీరవాసరం, బొబ్బనపల్లి, మత్స్యపు...

టీఆర్‌ఎస్.. కాంగ్రెస్‌లో కలిసేదే: బీజేపీ

హైదరాబాద్: తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్న తమ పార్టీని విమర్శించే అర్హత, హక్కు టీఆర్‌ఎస్‌కు లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లు గెలిచినా ఆ పార్టీ కాంగ్రెస్‌లో కలవడం ఖాయమని చెప్పారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆరే స్వయంగా ఆ విషయాన్ని చెప్పారని తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధులు ఎస్.కుమార్, ప్రకాశ్‌రెడ్డితో కలిసి ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. దేశంలో జాతీయ పార్టీలు కూడా పెద్ద ప్రాంతీయపార్టీలుగా మారాయని, అందుకు బీజేపీ మినహాయింపు కాదన్న టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్...

YSజగన్‌ను కేసులతో వేధిస్తూ జైలుకు పంపిన కుట్రలు

* నల్లకాలువ సభలో ప్రజలకిచ్చిన మాట.. ఓదార్పు * ఆయన యాత్రల ప్రభంజనం చూసి కుళ్లుకున్న నేతలు * కాంగ్రెస్ అధిష్టానం ఆంక్షలు.. ఆప్తులపై వేటు అస్త్రాలు * కుటుంబాన్ని విడదీసే కుట్రలతో పార్టీని వీడిన జననేత * వైఎస్సార్ సీపీ ఆవిర్భావానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ * ప్రతి ఎన్నికలోనూ బ్రహ్మరథం పట్టిన రాష్ట్ర ప్రజానీకం ప్రజలకు ఇచ్చిన మాట తప్పినట్లయితే.. ఆయనకు పదవులు దక్కేవి! మడమ తిప్పి.. ఓదార్పు యాత్రను వదిలేస్తే ఆయనను కేంద్రమంత్రి పదవి వరించేది! అధిష్టానం...

జగనన్నను ఎవరూ ఆపలేరు: YS షర్మిల

భీమవరం: ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు 8సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని రైతులకు ఒక్క రూపాయికి సహాయం చేయలేదని షర్మిల అన్నారు. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం చేశారని గుర్తు చేశారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్‌లో బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా లక్షల కోట్లు విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా కట్టబెట్టారని ఆమె ఆరోపించారు....

'వైఎస్ఆర్ సిపికి అధికారం ఖాయం'

విజయవాడ: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, ఆయనకు చెందిన టివి ఛానెళ్లు జగన్ ను ఎంత విమర్శించినా 2014 ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రావడం ఖాయం అని దేవినేని చంద్రశేఖర్ అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవడం కూడా ఖాయం అని ఆయన అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో చేసిన చీకటి రాజకీయాలు ప్రజలందరికీ తెలుసన్నారు.  మైలవరంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈ చిన్నబాబు నియోజకవర్గ సమస్యలు గాలికొదిలి పెద్దబాబు మెప్పుపొందడానికి జగన్‌ను విమర్శిస్తూ గాలికి తిరగడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు...

'బాబు అవిశ్వాసంపెడితే వైఎస్ఆర్

హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటికైనా శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గురునాథ రెడ్డి డిమాండ్ చేశారు. బాబు విశ్వాసం ప్రవేశపెడితే వైఎస్ఆర్ సీపీ మద్దతిస్తుందని చెప్పారు. శాసనసభలో ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షం పాత్రను వైఎస్ఆర్ సీపీ పోషిస్తుందన్నారు.&nbs...

రాష్ట్రంలో భానుడి భగభగ:62 మంది మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వడగాలులకు జనం మృత్యువాతపడుతున్నారు. వడదెబ్బతో ఈరోజు 62 మంది మృతి చెందారు. కరీంనగర్ జిల్లాలో ఆరుగురు, అనంతపురం జిల్లాలో ఇద్దరు, నల్గొండ జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఆరుగురు, వైఎస్ఆర్‌ జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో నలుగురు, వరంగల్ జిల్లాలో ఇద్దరు , గుంటూరు జిల్లాలో ఆరుగురు, శ్రీకాకుళం, విజయనగరం, రంగారెడ్డ, ఖమ్మం, చిత్తూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.  శ్రీకాకుళం జిల్లా హిరమండలం మంమండలం కంపలో వడగాలులకు వృద్ధురాలు...