
హైదరాబాద్: నడిరోడ్డుపై జరిగిన 'రచ్చ'పై హీరో రామ్ చరణ్ స్పందించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే తనతో దురుసుగా ప్రవర్తించారని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను కారు దిగలేదని, తన ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఓ ఫోటో గ్రాఫర్ తనను బ్లాక్ మెయిల్ చేయబోయాడని చెప్పారు. తాను కారు దిగివుంటే సీన్ వేరేలా ఉండేదన్నారు.
'రచ్చ'జరిగినప్పుడు కారులో తన భార్య ఉపాసన ఉందన్నారు. రెడ్ సిగ్నల్ వద్ద పదేపదే హారన్ కొట్టడమే కాకుండా, వాళ్లే రెండుసార్లు...