Wednesday, 1 May 2013

ఆనం రామనారాయణరెడ్డి కు లీగల్ నోటీసు చేరింది: శివకుమార్

హైదరాబాద్: వైఎస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ జారీ చేసిన లీగల్ నోటీసు మంత్రికి చేరిందని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు కె.శివకుమార్ తెలిపారు. తనకు లీగల్ నోటీసు అందలేదని మంత్రి ఆనం మీడియాతో చెప్పడంపై శివకుమార్ స్పందిస్తూ.. మంత్రికి లీగల్ నోటీసులు అందినట్లు వచ్చిన అక్‌నాలెడ్జ్‌మెంట్ ప్రతులను పత్రికలకు విడుదల చేశార...

చంద్రబాబు బాబువి పనికిరాని పాదయాత్రలు

- టీడీపీ నేత మణిగాంధీ విమర్శ.. వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు వెల్లడి హైదరాబాద్: దాదాపు తొమ్మిదేళ్ల తన పాలనా కాలంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఉపయోగం ఉండదని, ప్రజలు ఆయనకు పట్టంగట్టే పరిస్థితి లేదని కర్నూలు జిల్లా కోడుమూరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత శిఖామణి తనయుడు, టీడీపీ నాయకుడు మణిగాంధీ అన్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని...

వైఎస్ ఇస్తేనే క్విడ్ ప్రో కో అవుతుందా?

* కిరణ్, చంద్రబాబులకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్న * వైఎస్ ఇస్తేనే క్విడ్ ప్రో కో అవుతుందా? * బాబు ఏ మార్గదర్శకాల ప్రకారం ఇచ్చారో.. వైఎస్ అలాగే చేశారు * సీబీఐ మాత్రం కొంతమందినే లక్ష్యంగా చేసుకుని వేధిస్తోంది * బాబు పాలనలాగే.. కిరణ్ పాలనలోనూ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు * పార్టీ కార్యాలయంలో ఘనంగా మేడే హైదరాబాద్: ఒకప్పటి చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు పరిశ్రమలకు రాయితీలు...

కాంగ్రెస్, టీడీపీల ఆశల్ని తలకిందులు చేస్తాడని!

జగన్ అరెస్టుకు సీబీఐ చెప్పిన కారణం... ‘జగన్ ఒక ఎంపీ. ఒక పార్టీ అధ్యక్షుడు. బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు’ అని! ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడని తెలిస్తే, సాక్ష్యాలు దొరికాక అరెస్ట్ చేస్తారు. కానీ సీబీఐ లాంటి సంస్థ ఏమంటోందంటే, ‘జగన్ తప్పు చేశాడని అనుమానం ఉంది. దానిని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నాం. అవి నిరాటంకంగా సాగాలంటే ముందు జగన్‌ను అరెస్ట్ చేయాలి’ అని!! సీబీఐ చెప్తున్న కారణం ఎంత సిల్లీగా ఉందంటే, రేపు ఒక సామాన్యుణ్నీ ఇదే కారణంతో అరెస్ట్...

చంద్రబాబు కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు

విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ గురువారం విశాఖపట్నంలో ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ప్రజలు చైతన్యవంతులైనందు వల్లే బాబును రెండుసార్లు ప్రతిపక్షనేతగా ఉంచారని ఈ సందర్భంగా కొణతల రామకృష్ణ గుర్తు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కాంగ్రెస్ కు సీల్డ్ కవర్ లా పనిచేస్తోందని ప్రజలకు అర్థమైందని ఆయన వివరించార...

సీబీఐని రద్దు చేయాలి: జూపూడి ప్రభాకర్‌రావు

హైదరాబాద్: రాజకీయబాసుల కనుసన్నల్లో నడుస్తున్న సీబీఐని తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై అవినీతి ఆరోపణలు సంధించి వారిపై చర్యలు తీసుకొనేందుకు, ఇష్టానుసారంగా దర్యాప్తు చేయడానికి కేంద్రం సీబీఐని పావులా వాడుకుంటుందని ధ్వజమెత్తార...

4,5 తేదిల్లో దేశవ్యాప్త ఆందోళన: బీజేపీ

న్యూఢిల్లీ: అవినీతి, కుంభకోణాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తూ 4, 5 తేదీల్లో దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది. అవినీతికి కాంగ్రెస్ కేంద్రంగా మారగా...పాపాలకు ప్రధాని సంరక్షకుడిగా ఉన్నారని బీజేపీ అధికార ప్రతినిధి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం ఢిల్లీలో ఆరోపించారు.&nbs...

Puttedu Dhukam Pantina Dhachi.... YSR Song

...

Kiran Kumar Reddy became Chief Minister out of luck, he is a Dalit betrayer: Shankar Rao

Former minister P Shankar Rao on Wednesday claimed that Kiran became Chief Minister out of luck, though he did not do any service to the party. Breathing fire on CM Kiran Kumar Reddy, Shankar Rao termed the Chief Minister as a betrayer of Dalits and called him a Dalit Rabandhu. Shankar Rao said the state of Andhra Pradesh is virtually under ‘police rajyam’. Shankar Rao said the entire Dalit community in the state dumped the Congress party because...

త్వరలో రాజన్న రాజ్యం: YSషర్మిల

ఖమ్మం: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కరెంట్‌ బిల్లులు విపరీతంగా పెరిగాయని, రైతులకు రుణాలు అందడంలేదని, పంటనష్ట పరిహారం అందడంలేదని గిరిజన మహిళలు సూర్యతండాలో షర్మిల నిర్వహించిన రచ్చబండలో కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో పావలావడ్డీ రుణాలు సక్రమంగా అందేవని..ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడంలేదంటూ మహిళలు షర్మిలతో అన్నారు. అయితే మహిళల బాధలకు స్పందించిన షర్మిల ..త్వరలోనే రాజన్నరాజ్యం వస్తుంది అని భరోసా నింపారు.  రాష్ట్రానికి...

కేంద్రంపై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం

న్యూఢిల్లీ: పౌరుత భద్రత విషయంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి జడ్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారు. అలాగే చాలా మందికి భద్రత కల్పిస్తున్నారు. మరి సామాన్య పౌరుల  సంగతేంటి? ఢిల్లీలో భద్రత బాగుంటే అయిదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైయ్యేది కాదుగదా? అని ప్రశ్నించింది...

కాంగ్రెస్ కు కోదండరామ్ హెచ్చరిక

న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ విమర్శించారు. గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్‌ ఉనికి లేకుండా చేస్తామని హెచ్చరించారు. టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో విఫలమైయ్యాయన్నారు. తెలంగాణ ఉద్యమ ఐక్యత మున్ముందు కూడా కొనసాగుతుందని చెప్పారు. త్వరలోనే ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.&nbs...

ధైర్యంగా ఉండండి జగన్ వస్తారు: YSవిజయమ్మ

సికింద్రాబాద్: అడ్డగుట్ట రచ్చబండలో తమ బాధలు చెప్పుకున్న ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ధైర్యం చెప్పారు. జగన్ వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారని, అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడం ఈ రచ్చబండ ఉద్దేశమని చెప్పారు. పథకాలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకోవడానికే పార్టీ ఈ రచ్చబండను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీరుతాయని చెప్పారు. జగన్ అధికారంలోకి...