
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు షర్మిల ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మంత్రులు ధర్మాన, సబితలు తమను కళంకిత మంత్రులు అంటుండడంపై బాధపడుతున్నారని, తమను అవినీతి మంత్రులు అని అనవద్దని కోరుతున్నారని, మరి జగన్ ను ఏ కోర్టు దోషి అని చెప్పిందని కొందరు కాంగ్రెస్ నేతలు అవినీతి కడుతున్నారని ప్రశ్నించారు. ఒక మంత్రి అయితే జగన్ ను ఉరివేయాలంటున్నాడని, అప్పుడు మా మనసుకు బాధ కలగదా అని షర్మిల వ్యాఖ్యానించారు.26 జీవోలు కేబినెట్ సమిష్టి నిర్ణయం అని ఈ రోజు చెప్పుకుంటున్నారని..నాడు...