Monday, 6 May 2013

పార్లమెంట్ లో దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

న్యూఢిల్లీ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు పార్లమెంటులో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీ, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీడీపీ నేతలు, నందమూరి కుటుంబసభ్యులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు హాజరయ్యార...

జగన్ నిర్ణయానికే కట్టుబడి ఉంటా: కొణతాల రామకృష్ణ

విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాడి వీరభద్రరావు చేరికపై పరిస్థితులను ములాఖత్ లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించినట్లు కొణతాల రామకృష్ణ తెలిపారు. జగన్ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.&nbs...

YS జగన్ తప్ప మరో నాయకుడు...మన ఆత్మగౌరవాన్ని నిలపలేడు

ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీ పెట్టి ఆత్మగౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన రోజులవి. నేను పదవ తరగతి చదువుతున్నాను. అప్పటికి నాకు ఆత్మగౌరవమంటే అర్థం తెలియదు. ఇప్పుడనిపిస్తుంటుంది ఆత్మగౌరవానికి ఎంత పవరుందీ అని! వైయస్ రాజశేఖర్‌రెడ్డిగారి మరణానంతరం జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని వారి కుటుంబసభ్యులెవరైనా ఎమ్మెల్యేలను గాని, మంత్రులను గాని ఒత్తిడి చేశారా? లేదే! రాజకీయంగా పేరు ప్రఖ్యాతులున్న కుటుంబాలకు ఇస్తున్న గౌరవంగా భావించి నాడు రాజీవ్‌గాంధీని ఎలా ప్రధానిని...

అయినప్పటికీ ఆయన...కష్టాల్నే ఎంచుకున్నారు కానీ,కాంగ్రెస్‌ను ఎంచుకోలేదు!

అయినప్పటికీ ఆయన...కష్టాల్నే ఎంచుకున్నారు కానీ,కాంగ్రెస్‌ను ఎంచుకోలేదు! రాష్ట్ర ప్రజలకు నాలుగేళ్లుగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వారు ఎంతగానో అభిమానించే ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డిగారు అకస్మాత్తుగా ఈ లోకం విడిచివెళ్లిపోయారు. ఆ బాధలో ఉండగానే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్! మరోవైపు రాష్ట్రంలో నానాటికీ అధ్వానంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు. ఈ తరుణంలో రాష్ట్రానికి ఉన్న ఒకే ఒక ఆశాజ్యోతి జగన్... దాదాపు ఏడాదిగా నిర్బంధంలో ఉన్నారు. ఓదార్పుయాత్ర...

YS షర్మిల వాదనా బాగానే ఉందా!

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు, జగన్ సోదరి షర్మిల ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.కేంద్రంలోకాని, రాష్ట్రంలో కాని అదికారంలో ఉన్నవారు తమకు అనుకూలమైన వాదనలు ఎలా తయారు చేసుకుంటున్నారన్నదానిపై ఆమె ప్రజలకు వివరంగా తెలియచేస్తున్నారు. ఆమె ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో చేసిన ప్రసంగంలో ఆసక్తికరమైన వాదన వినిపించారు. కేంద్రంలో 2జీ స్పెక్ట్రమ్ కేసులో రాజా అనే కేంద్ర మంత్రి పేరు చార్జిషీటులో ఉంటే తప్పంతా ఆయనదే అన్నారు. ఆ...

సిబిఐ డైరెక్టర్ చేతులు కాలాక..

సిబిఐ డైరెక్టర్ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కనిపిస్తుంది.బొగ్గు కుంభకోణం వ్యవహారంలో సుప్రింకోర్టు ఆదేశం మేరకు తయారైన నివేదికను ముందుగానే ప్రభుత్వంలోని పెద్దలకు చూపించిన విషయంపై ఇప్పుడు డైరెక్టర్ రంజిత్ సిన్హా కోర్టు క్షమాపణ కోరారు. పీఎంఓ జేఎస్ శతృఘ్నసిన్హా నివేదిక చూశారని కోర్టుకు సిబిఐ తెలిపింది. బొగ్గు మంత్రిత్వశాఖ జేఎస్ ఏకే భల్లా కూడా నివేదిక చూశారని, ముసాయిదా నివేదికను మాత్రమే చూపామని సిబిఐ తెలిపింది. విచారణ స్థితిని తెలిపే...

వై.కాంగ్రెస్ కూడా అదే ఆరోపణ చేసింది

శాసనసభలో స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవుల విషయంలో గతంలో టిఆర్ఎస్ చేసిన విమర్శనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కూడా చేసింది. కాంగ్రెస్ , టిడిపి లు ఛైర్మన్ పదవులను పంచుకున్నాయని ఆ పార్టీ ఆరోపించింది.తగు సంఖ్యాబలం ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛైర్మన్ పదవి కూడా ఇవ్వకపోవటం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బడ్జెట్ స్టాండింగ్ కమిటీల ఛైర్మన్‌ పదవులను కాంగ్రెస్‌-టీడీపీలు పంచుకున్నాయని విమర్శించారు.దీని గురించి స్పీకర్...

వైఎస్సార్‌సీపీలో చేరిన శ్రీశైలంగౌడ్

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కండువా కప్పి ఆయనను విజయమ్మ పార్టీలోకి ఆహ్వానించారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన కూన శ్రీశైలంగౌడ్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కార్పొరేటర్...

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలోకి టిడిపి, సిపిఐ నాయకుల చేరిక

కొత్తగూడెం (ఖమ్మం జిల్లా) : పినపాక నియోజకవర్గ సిపిఐ, టిడిపి నాయకులు పలువురు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో‌ ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పినపాక నియోజకవర్గ సమన్వయకర్త పాయం వెంకటేశ్వర్లు, కేంద్ర పాలక మండలి సభ్యుడు చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో శ్రీమతి షర్మిల వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పినపాక మండల టిడిపి అధ్యక్షుడు రావుల సోమయ్య, తెలుగు యువత మండల ప్రచార కార్యదర్శి...

YS జగన్ బెయిల్‌పై తీర్పు రిజర్వు

న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ లో ఉంచింది. సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. హైకోర్టులో ఓ మాట, సుప్రీంకోర్టులో ఓ మాట చెప్పి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని సీబీఐ ఏడాది కాలంగా జైల్లో ఉంచుతోందని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టును సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు.  జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై...

YS జగన్ బెయిల్ ఇవ్వవద్దు: సిబిఐ

న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు, ఎంపి జగన్మోహన రెడ్డికి సంబంధించిన కేసు ఇప్పుడు చాలా కీలక దశలో ఉందని, ఈ దశలో బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ తరపు న్యాయవాది అశోక్‌ భాన్ సుప్రీం కోర్టును కోరారు. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన వాదించారు.  ఛార్జిషీటులో పేరున్నవారిని ఎందుకు అరెస్టుచేయలేదు? అని జగన్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హరీష్ సాల్వే ప్రశ్నించారు. ఎంతటి తీవ్రబ నేరమైనా 90 రోజుల్లో ఛార్జిషీటు వేయాలని ఆయన తెలిపారు. కావాలనే సీబీఐ సాగదీస్తూ పోతోందని ఆయన వాదించారు...