
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ తీసిన గోతిలో కాంగ్రెస్ వారే పడుతున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జగన్ ను ఎక్కువకాలం జైలులో ఉంచే కుట్రతోనే ఇప్పుడు దర్మాన, సబితలతో రాజీనామాలు చేయించారని ఆయన అన్నారు.జగన్పై కుట్రలు బయటపెడితే జైలుకు పంపుతామని ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారని రాంబాబు తెలిపారు. ధర్మాన,...