Wednesday, 15 May 2013

YSజగన్ కు పీటీవారెంట్‌ జారీ చేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్ : దాల్మియా సిమెంట్ కంపెనీకి సంబంధించి ఐదో ఛార్జి షీటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు గురువారం పీటీ వారెంట్ జారీ చేసింది. జూన్ 7వ తేదీన ఆయన్ని కోర్టుకు హాజరు పరచాలని న్యాయస్థానం చంచల్ గూడ జైలు అధికారులను ఆదేశించింది. కాగా ఇప్పటికే జూన్ 7న కోర్టుకు హాజరు కావాలంటూ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి సమన్లు జారీ అయిన విషయం తెలిసిందే.&nbs...

సీరియస్ గానే రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం

ఢిల్లీలో ఏదో రాజకీయ హడావుడి నడుస్తున్నట్లే ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచిన అదిష్టానం పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా ఢిల్లీకి రావాలని కబురు చేయడం, ఆయన బయల్దేరడం తో రాజకీయ వర్గాలలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి, లేదా పిసిసి అద్యక్షుడులలో ఎవరో ఒకరిని మార్చవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎక్కువమంది బొత్సనే మార్చవచ్చని అంటున్నారు. అయితే ఇవేవి కావు కళంకిత మంత్రులపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా డిల్లీలో చర్చలు జరుగుతున్నాయని...

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి లగడపాటి సన్నిహితుడు

నిన్న,మొన్నటివరకు విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు సడన్ గా ఆయన పార్టీ మారారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు. సమైక్యవాద ఉద్యమంలో లగడపాటితో సన్నిహితంగా ఉండడమే కాక, ఆయా విషయాలలో కూడా ఆయనకు మద్దతు ఇస్తున్న విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరడం ఆశ్చర్యంగానే ఉంటుంది.1083 లో టిడిపి పక్షాన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.నాదెండ్ల భాస్కరరావు అనుచరుడిగా టిడిపి లో సంక్షోభం...

YS Sharmila padaytra reach 2000km mailurai at Ravikampadu

...

మీది రైతు ప్రభుత్వమా ?

* ఎలా అయిందో చెబుతారా..?  * మరో ప్రజాప్రస్థానంలో సీఎం కిరణ్‌కు షర్మిల ప్రశ్న * పంటలన్నింటినీ చేనులోనే ఎండబెట్టినందుకా? * పంట పొలాలకు కరెంటు, నీరు ఇవ్వనందుకా? * పంటలకు మద్దతు ధర ఇవ్వనందుకా? * ఇది రైతు ప్రభుత్వం కాదు.. రాక్షస ప్రభుత్వం * పేదలు, మహిళలు, రైతులు అందరూ చితికిపోయారు * ప్రజల వైపు నిలబడాల్సిన చంద్రబాబు.. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పక్షాన నిలిచారు * ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినవారిని ప్రజలు నమ్మరు * రాజన్న రాజ్యంలో రైతు రాజులా ఉంటాడు  మరో...

అవినీతిపై చంద్రబాబు మాట్లాడటమా !

- చంద్రబాబు 9 ఏళ్ల పాలనంతా కుంభకోణాలమయం: అంబటి - ఆయన అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తానంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు - బాబు తన కుమారుడ్ని చదివించింది ఏ డబ్బుతో?.. టీడీపీ ఆఫీసు కట్టించి ఇచ్చిందెవరు? హైదరాబాద్: తొమ్మిదేళ్లు ఈ రాష్ట్రాన్ని అవినీతి, కుంభకోణాలమయంగా పరిపాలించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అవినీతి రహిత భారత దేశాన్ని చూడాలనుకుంటున్నట్లు, అవినీతిపై పోరాటం చేస్తున్నట్లు నీతులు చెప్పడం అక్షరాలా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైఎస్సార్...

రఘునందన ఆరోపణలను ఖండించిన హరీష్ రావు

హైదరాబాద్: తనపై రఘునందనరావు చేసిన ఆరోపణలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. పదవులిప్పిస్తానని చెప్పి ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని తెలిపారు. కేటీఆర్ ను ఓడించేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. వైఎస్ఆర్ ను రహస్యంగా కలవలేదని పేర్కొన్నారు. విలువలు కట్టుబడి రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. దిగజారుడుతనం మంచిది కాదని రఘునందనరావుకు హితవు పలికార...

టీఆర్ఎస్‌లోకి వెళ్లడం లేదు: ఎర్రబెల్లి దయాకరరావు

హైదరాబాద్: బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేసే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. దీనిపై ఈ నెల 17న గవర్నర్‌ను కలుస్తామన్నారు. గవర్నర్‌ను కలిసే కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకారని, కాని మద్దతుంటుందని తెలిపారు. బయ్యారం ఐరన్‌ ఓర్ విషయంలో ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని విమర్శించారు. బయ్యారం ఉక్కు- స్థానికుల హక్కు అని నినదించారు. తాను టీఆర్ఎస్‌లోకి వెళ్లడం లేదు, అది తప్పుడు ప్రచారమని ఎర్రబెల్లి కొట్టిపారేశారు...

'కలెక్షన్ కోసం పెట్టిన పార్టీ టీఆర్ఎస్'

హైదరాబాద్: కేసీఆర్‌ బృందం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చే అవకాశమే లేదని ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు అన్నారు. ఈ బృందం కలెక్షన్ కోసం పెట్టిన పార్టీయే టీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా కేసీఆర్‌ను వెన్నుపొటు పొడిచేది హరీశ్‌రావేనని అన్నార...

వైఎస్ఆర్ సీపీలోకి అడుసుమిల్లి జయప్రకాష్

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్‌ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా అడుసుమిల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపార...

టీఆర్ఎస్ లో చేరిన కడియం శ్రీహరి

హైదరాబాద్‌: టీడీపీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి టీఆర్ఎస్ లో చేరారు. ఈ మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కడియంకు కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. కడియం శ్రీహరితో పాలు పలువురు టీఆర్ఎస్ లో చేరార...

ఇంటిగుట్టు రట్టు చేసిన రఘునందనరావు

తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ జిల్లా మాజీ అద్యక్షుడు రఘునందనరావు ఇంటి గుట్టును రట్టు చేశారు.ఆయన కెసిఆర్, హరీష్ రావు తదితరులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.దమ్ము ఉంటే పార్టీకి తాను చేసిన ద్రోహం ఏమిటో చెప్పాలని టిఆర్ఎస్ నుంచి సస్పెండైన రఘునందనరావు పార్టీ అదినేత కె.చంద్రశేఖరరావును డిమాండ్ చేశారు. ఏ స్థితిలో అర్దరాత్రి వేళ తనను సస్పెండ్ చేశారో చెప్పాలని రఘునందనరావు వ్యాఖ్యానించారు. చీమలు పెట్టిన పుట్టలో కొన్ని పాములు చేరుతున్నాయని తమలాంటి వారు...

YSజగన్‌ను సీఎం చేయటమే లక్ష్యం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. మాజీమంత్రి, పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్...

తండ్రి రికార్డును అదిగమించిన YSషర్మిల

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ పాదయాత్రికురాలు షర్మిల పాదయాత్ర రెండువేల కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఈమె కూడా తన తండ్రి రికార్డును అదిగమించారన్నమాట. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1476 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. అప్పట్లో ఆయన కూడా మధ్యలో అస్వస్థతకు గురై దాదాపు వారం రోజులు ఇబ్బంది పడ్డారు. అలాగే షర్మిల కూడా తన మోకాలికి గాయం అవడంతో మధ్యలో నెల లోపు విరామం ఇచ్చారు.ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ సమీపంలోని వవస్థలిపురం...

క్రమశిక్షణ ఉల్లంఘించలేదు: రఘునందనరావు

హైదరాబాద్ : పార్టీ క్రమశిక్షణను తాను ఏనాడు ఉల్లంఘించలేదని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయన రఘునందనరావు స్పష్టం చేశారు. ఆయన బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తన సస్పెన్షన్ పై వివరణ ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అవాస్తవమని రఘునందనరావు మీడియా సమావేశంలో తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే తాను చేసిన ద్రోహమేంటో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.  కేసీఆర్ ను అనుక్షణం కాపాడటమే తాను పార్టీకి చేసిన ద్రోహమా అని రఘునందనరావు ప్రశ్నించారు. పార్టీకి ఏ ద్రోహం చేశానో...