Friday, 3 May 2013

137 రోజులుగా షర్మిలతోపాటు వైఎస్ అభిమానుల పాదయాత్ర

రాజన్నే నడిపిస్తున్నాడు * 137 రోజులుగా షర్మిలతోపాటు వైఎస్ అభిమానుల పాదయాత్ర * జ్వరమొచ్చినా.. కాళ్లు బొబ్బలెక్కినా.. ఆగకుండా నడక * వైఎస్ కుటుంబానికి జరిగిన అన్యాయానికి నిరసనగా కొందరు * సాయం చేసిన మహానేత రుణాన్ని తీర్చుకోడానికి మరికొందరు * పాదయాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రైతు బాంధవుడు రాజశేఖరన్న... రచ్చబండకు పయనమై... చోదకుని తప్పిదమో... మానవ కుట్రయో మరణం వాటిల్లెనయా.. ఆంధ్రదేశ ప్రజలు అల్లాడిరి... కొందరు ఆహుతైరి... నువ్వు తెచ్చిన అధికారంతో...

'YSజగన్ కు మంచి జరగాలని కోరుకున్నా'

తిరుమల: రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ కు మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ వైఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని అన్నారు. జగన్ పై ఎవరెన్ని కుట్రలు చేఇస భగ్నం అవుతాయని అమర్ నాథ్ రెడ్డి వ్యాఖ్యానించా...

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభకు

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభకు ఎన్నిక కావచ్చన్న సమాచారం ఆసక్తికరంగా ఉంది. గత కొద్దికాలంగా ఈసారి మన్మోహన్ పోటీచేయబోరని, ప్రధాని పదవి రేసులో ఉండబోరని కాంగ్రెస్ నేతలు భావించారు. కాని ప్రదాని మన్మోహన్ మాత్రం పూర్తిగా కొట్టి పారేయకుండా, అలాగని పూర్తిగా వదలకుండా మర్మగర్బంగా కద నడుపుతూ వస్తున్నారు. మూడోసారి కూడా ప్రధాని రేసులో ఆయన అవసరమైతే ఉండే అవకాశం కనబడుతోంది.రాహుల్ గాందీకి ఇబ్బంది లేని విధంగా యుపిఎ మెజార్టీ సాదింస్తే ఒకే.లేకుంటే మన్మోహన్...

బాబు అండతోనే కిరణ్ విర్రవీగుతున్నాడు: YS షర్మిల

ఖమ్మం: చంద్రబాబు అండతోనే సీఎం కిరణ్ విర్రవీగుతున్నారని ఖమ్మం జిల్లా జూలూరుపాడులో జరిగిన బహిరంగసభలో షర్మిల మండిపడ్డారు. చంద్రబాబును నాయకుడు కాదు దుర్మార్గుడు అనాలని షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మామను వెన్నుపోటు పొడిచారు.. నేడు ప్రజలను వెన్నుపోటు పొడిచారు అని షర్మిల అన్నారు. అన్ని ఛార్జీలు పెంచుతూ కిరణ్ సర్కారు ప్రజలపై అదనపు భారం మోపుతోందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని...

వైఎస్ఆర్సీపీలోకి నేతల వలసలు సహజమే: ఎంపీ సబ్బంహరి

విశాఖ: వైఎస్ఆర్సీపీలోకి నేతల వలసలు సహజమేనని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యానించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్‌లోకి అలా వచ్చినవాడేనని సబ్బంహరి చురకలంటించారు. నేతల చేరికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని సబ్బంహరి అన్నారు. తెలుగుదేశం పార్టీకి దాడి రాజీనామా చేయడంపై ఎంపీ సబ్బంహరి స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు.&nbs...

దాడి వీరభద్రరావుకు అప్పుడు డిపాజిట్ రాలేదు

తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసిన సీనియర్ నేత దాడి వీరభద్రరావుకు గత ఎన్నికలలో డిపాజి్ట్ రాలేదని మాజీ మంత్రి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత కొణతాల రామకృష్ణ సోదరుడు పెదబాబు వ్యాఖ్యానించారు. దాడి తమ పార్టీలోకి వచ్చినందువల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా కొందరు టిడిపి కార్యకర్తలు కూడా అదే సమయంలో టిడిపిని దాడి వీడడంపై విమర్శలు చేస్తున్నార...

జడ్జిలను కొట్టడం మినహా అంతా చేశారు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ :సకల జనుల సమ్మె సమయంలో హైకోర్టులో విధ్వంసం సృష్టించిన కేసును రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయటం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిట్టనిలువుగా చీలిందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హైకోర్టులో ఇలాంటి విధ్వంసాలను తామెన్నడూ వినలేదని, జడ్జిలను కొట్టడం మినహా అంతా చేశారని సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.&nbs...

మరో ప్రజాప్రస్థానం (02-05-2013) ఫోటో గేలరీ

...